2024లో జాబిల్లిపై 12 ప్రయోగాలు..

జాబిలి ద్వారా దక్షిణ ధృవం మీద అడుగు పెట్టి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రపంచ దేశాలు…

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు..

దేశంలో మళ్లీ కోవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతోంది. దాంతో అప్రమత్తమైన కేంద్రం కిస్మస్, న్యూ ఇయర్…

మహిళా రిజర్వేషన్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..

మహిళా రిజర్వేషన్ బిల్లుపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణకు నిరాకరించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు…

ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్ లలో భద్రతా లోపాలు: కేంద్రం

యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, యాపిల్ టీవీ ఓఎస్, సఫారీ బ్రౌజర్‌లలో భద్రతా లోపాలను కేంద్ర ప్రభుత్వ…

ఇంటి నుంచే వంట గ్యాస్ e-KYC చేసుకోండిలా..

ఇంటి నుంచే వంట గ్యాస్ e-KYC చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయితే, ముందుగా వంట గ్యాస్ కనెక్షన్ కోసం e-KYC…

బీజేపీ ఎంపీగా బరిలో మందకృష్ణ – నియోజకవర్గం ఫిక్స్..!

తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.…

ధోనీ పరువు నష్టం కేసు.. IPS అధికారికి జైలు శిక్ష..

భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యాయస్థానం గురించి అనుచిత వ్యాఖ్యలు…

షాహీ ఈద్గా మసీదు సర్వేకు అనుమతిచ్చిన హైకోర్ట్.

మధురలోని షాహీ ఈద్గా మసీదు సర్వే కోసం కోర్టు కమిషనర్‌ను నియమిస్తామని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. శ్రీకృష్ణుడి ఆలయాన్ని కూల్చివేసి మసీదు…

ఆర్టికల్ 370 రద్దుపై చైనా సంచలన వ్యాఖ్యలు..

ఆర్టికల్ 370 రద్దుపై చైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చైనా తన స్పందనను తెలియజేసింది. లఢఖ్‌ను కేంద్ర…

డెంగీ విజృంభణపై హెచ్చరిక..

ప్రపంచ వ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. దీంతో ఆయా దేశాల ఆరోగ్య నిపుణులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆకస్మిక జ్వరం, తీవ్రమైన…