యూపీఐ యూజర్లకు బిగ్ అలెర్ట్..

ఏడాదికి పైగా ఉపయోగించని యూపీఐ ఐడీలను డిసెంబర్ 31 నుంచి డీయాక్టివేట్ చేయనున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)…

అయోధ్యకు విమాన సర్వీసులు .. ఎప్పటి నుంచంటే..?

ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో శ్రీరామమందిర ప్రారంభం వేళ అక్కడికి విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. డిసెంబర్‌…

విశ్వంలో క్రిస్మస్ ట్రీ..

గగనాంతర రోదసిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మిరుమెట్లు గొలిపే కాంతులతో క్రిస్మస్ ట్రీ ఒకటి శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. వాస్తవానికి అది…

కరోనా కొత్త సబ్ వేరియంట్ కలవరం.. దేశవ్యాప్తంగా 21 కేసులు నమోదు..

దేశంలో మళ్ళీ కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కొవిడ్ ఉపరకానికి చెందిన జేఎన్.1 వేరియంట్…

మూకదాడికి ఉరిశిక్ష.. పార్లమెంటులో కొత్త క్రిమినల్ బిల్లులు ఆమోదం..

కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం దేశంలో కొత్తగా మూడు నేర చట్టాలను తీసుకురాబోతోంది. ఈ చట్టాలకు సంబంధించిన బిల్లులను లోక్ సభలో కేంద్ర…

టాటా నుంచి త్వరలో చీపెస్ట్ ఎలక్ట్రికల్ SUV..

టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్ తన తదుపరి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. జనవరి 2024 చివరి…

టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ వ్యవస్థ- కేంద్రమంత్రి..

జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ…

ఒక్కరోజులో 115 కొత్త కేసులు..

కేరళలో 115 కొత్త కేసులు నమోదవగా, కేరళలో మొత్తం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1,749కి చేరుకుందని వార్తా సంస్థ పిటిఐ…

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. ఆ ఇద్దరు నేతలకు ఎట్టకేలకు ఆహ్వానం..

అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. రామ మందిరం ఉద్యమంలో కీలక…

బియ్యం ధరలు తగ్గించండి : వ్యాపారులకు కేంద్రం వార్నింగ్..

దేశీయ మార్కెట్‌లో బాస్మతీయేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే బియ్యం ధరల…