స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్ యుద్ద విమానాలు.. కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి..

ఇండియాలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న తేజస్ యుద్ధవిమానాల కొనుగోలుకు పలు దేశాలు ఆసక్తిని చూపుతున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ ఫైటర్…

భారత పార్లమెంటుపై త్వరలో బాంబు దాడి చేస్తాం : ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూన్..

అమెరికా సంరక్షణలో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. డిసెంబర్ 13 లేదా అంతకంటే…

పార్లమెంటులో జమ్మూకశ్మీర్‌ బిల్లులు ఆమోదం.. ఉగ్రవాద ఘటనలు లేకుండా చేయడమే లక్ష్యం..

జమ్ము కశ్మీర్‌‌ రాష్ట్రంలో అసెంబ్లీ ఏర్పాటు చేసేందుకు ‘జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ బిల్లు-2023’, ‘జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023′ లను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో…

తెలంగాణకి సోనియా గాంధీ..

తెలంగాణకి సోనియా గాంధీ రానుంది. ఉదయం 9.30కి ఒకే విమానంలో హైదరాబాద్‌కు సోనియా, రాహుల్‌, ప్రియాంక రానున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు…

టెక్నాలజీలదే కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్..

ప్రస్తుతం టెక్నాలజీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2023 గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని…

మిచౌంగ్ ఎఫెక్ట్: 550 విమానాలు రద్దు చేసిన ఇండిగో..

మిచౌంగ్ తుఫాన్ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమవుతోంది. భారీ వర్షానికి చెన్నై విమానాశ్రయం నీటమునిగింది. రన్‌వేపై నీరు నిలవడంతో ఎయిర్‌పోర్టును…

అంతరిక్షంలో గర్భం దాల్చి.. 33 పిల్లలకు జన్మనిచ్చిన జీవి..

అంతరిక్షంలో పునరుత్పత్తి సాధ్యం అవుతుందా? అంతరిక్షంలో జీవించగలమా? అనే దానిపై చేసిన ప్రయోగం చివరకు విజయవంతమైంది. 2007లో రష్యా శాస్త్రవేత్తలు ఫోటాన్-ఎం-బయో…

మిచౌంగ్ ఎఫెక్ట్. పెరిగిన వాటి ధరలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల టమోటా, ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రస్తుతం టమోటా ధర 20…

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 13 మంది మృతి.!

మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ చెలరేగింది. టెంగ్‌నౌపాన్ జిల్లా సైబాల్ సమీపంలోని లీతూ గ్రామంలో రెండు తెగలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.…

జీఎస్టీ వసూళ్లలో రూ.1.66 లక్షల కోట్ల గ్రోత్- నిర్మలా సీతారామన్..

దేశీయంగా 2017 జూలై 1 నుంచి పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు.. ఈ…