మూడు రాష్ట్రాలపై మిచౌంగ్ ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీవర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మిచౌంగ్ తుపానుగా రూపాంతరం చెందింది. మంగళవారం (డిసెంబర్ 5) నాటికి ఇది తీవ్ర తుపానుగా…

సైనిక దళాల ఉపసంహరణకు భారత్ అంగీకారం: ముయిజ్జు..

మాల్దీవుల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు తెలిపారు. ఈ మేరకు ఆదివారం…

HYD నుంచి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం..

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ఆధ్వర్యంలో 2023 డిసెంబర్ 1న హైదరాబాద్ నుంచి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యారు.…

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు 6 వేల మంది అతిథులు..

అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి 6 వేల మంది అతిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు శ్రీరామ్ జన్మభూమి…

ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న…

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు .. కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం..

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణపై ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. ఈ మీటింగ్‌లో…

సాగర్ వివాదంపై నేడు కేంద్రం భేటీ..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో నేడు కేంద్రం కీలక భేటీ నిర్వహించనుంది. ఇరు రాష్ట్రాల జలవనరుల…

సరిహద్దుల్లో పటిష్ట భద్రత: అమిత్‌ షా..

భారత్‌-పాకిస్తాన్, భారత్‌-బంగ్లాదేశ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన భద్రత కల్పించబోతున్నామని హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం…

ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

దేశ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ప్రజలకు పార్టీపై…

భారత నౌకాదళంలోకి అత్యాధునిక యుద్ధ నౌకలు..

భారత నౌకాదళంలోకి యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌లో ఉపయోగించే అత్యాధునిక యుద్ధ నౌకలను చేర్చుకుంది. ఈ మేరకు కొచ్చి షిప్‌యార్డ్‌లో తయారయ్యే 8…