కొత్త సిమ్‌కార్డు నిబంధనలు ఇవే

కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు నిబంధనలు జనవరి 1 నుంచి మారనున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకారం, కస్టమర్లు ఇప్పుడు పేపర్…

హిందూ ఆలయంపై దాడి .. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..

అమెరికాలో స్వామి నారాయణ్ మందిర్ దేవాలయంలో జరిగిన సంఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. తాజాగా ఈ ఘటన పై కేంద్ర విదేశాంగ…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్ట్‌ల మృతి..

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండా అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌లకు.. భద్రత బలగాలకు ఎదురు కాల్పులు జరిగాయి. భద్రత బలగాలు కూంబింగ్ చేస్తుండగా…

2024 రిపబ్లిక్ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు..

2024 భారత దేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్‌ హాజరుకానున్నారు. అంతకుముందు ఈ వేడుకలకు అమెరికా…

ఢిల్లీ లిక్కర్‌ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌‌కు మరోసారి ఈడీ నోటీసులు..

ఢిల్లీ లిక్కర్‌ కేసు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను వదలడం లేదు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.…

పూంచ్ లో ఉగ్ర దాడి.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. రాజౌరిలోని పూంచ్ ప్రాంతంలో ఉన్న డేరా కీ గలీ నుంచి వెళ్తున్న రెండు…

పార్లమెంట్ సెక్యూరిటీలో కీలక మార్పు..

గత వారం పార్లమెంట్‌లో జరిగిన అలజడి తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్…

జలుబు నివారణకు ఈ ఔషధాలు వాడొద్దు: కేంద్రం

నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో జలుబు నివారణకు ఉపయోగించే ఔషధాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌…

దేశంలో కొత్తగా 358 మందికి కరోనా..!

దేశంలో కరోనా వైరల్ జేఎన్.1 వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 358 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో…

కొవిడ్ JN.1 వేరియంట్‌తో పేగులకు డేంజర్..!

కొవిడ్ JN.1 వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వేరియంట్లు ఊపిరితిత్తులను టార్గెట్ చేశాయి. ఈ JN.1తో…