ఉచిత బియ్యంపై కేంద్రం కీలక నిర్ణయం..

ఉచిత రేషన్ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి 1 నుంచి మరో 5 సంవత్సరాల…

ఇస్రో చైర్మన్ కీలక వ్యాఖ్యలు..

ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష రంగం వేగవంతమైన అభివృద్ధికి నియంత్రణ చాలా ముఖ్యమైందన్నారు. భారతదేశ తొలి…

26/11 ముంబై దాడులు జరిగి నేటితో 15 ఏళ్లు..

మహారాష్ట్రలోని ముంబైలో 26/11 ఉగ్రదాడి జరిగి ఆదివారంతో 15 ఏళ్లు అయ్యాయి. 2008 నవంబర్ 11న ఉగ్రవాదులు ముంబైలో వరుసదాడులకు పాల్పడ్డారు.…

ఇండియాకు రానున్న ఎలాన్ మస్క్..

వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కార్లు భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా, భారత ప్రభుత్వం మధ్య…

సూర్యుడికి మరింత చేరువగా ‘ఆదిత్య ఎల్-1’..

సూర్యుడిపై అధ్యయనం జరిపేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టింది. త్వరలోనే ఆదిత్య ఎల్-1 తన…

మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా..

బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లకు ఆర్‌బీఐ కోట్ల రూపాయల జరిమానా విధించారు. మొత్తం మూడు బ్యాంకులకు…

బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది: మోదీ..

బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. కామారెడ్డి సభలో మోదీ పాల్గొని మాట్లాడారు. బిఆర్ఎస్ నేతలకు డబ్బు…

28న స్వలింగ వివాహాలపై విచారణ..

స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు…

డీప్ ఫేక్ ల కట్టడికి ప్రత్యేక చర్యలు: కేంద్రం..

డీప్‌ఫేక్‌ల పరిశీలనలకు, వాటిపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్‌మీడియా సంస్థలతో సమావేశానంతరం…

చైనాలో కొత్త వైరస్.. కేంద్రం కీలక ప్రకటన..

చైనాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలో ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (H9N2) వైరస్ కేసులు విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో భారత…